Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో పెరిగిన అల్ట్రా రిచ్ వ్యక్తుల సంఖ్య.. కోటీశ్వరులు..?

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (17:15 IST)
దేశంలో అత్యధిక జనాభా కలిగిన రెండో నగరంగా హైదరాబాద్ నిలిచింది. అంతేగాకుండా హైదరాబాదులో అల్ట్రా రిచ్ వ్యక్తుల సంఖ్య 2016లో 314 నుంచి 2021లో 467కు పెరిగింది. 
 
నైట్ ఫ్రాంక్ యొక్క వెల్త్ రిపోర్ట్ 2022 ప్రకారం, ముంబైలో 1596 అల్ట్రా-హై నికర విలువ కలిగిన వ్యక్తులు (యుహెచ్ ఎన్ డబ్ల్యుఐ) ఉన్నారు. 
 
హైదరాబాద్ విషయానికి వస్తే, యుహెచ్ ఎన్ డబ్ల్యుఐ సంఖ్య 2016 లో 314 నుండి 2021లో 467 కు పెరిగింది. హైదరాబాదులో భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే, అంటే పూణే, బెంగళూరు, కోల్ కతా, ఢిల్లీ, చెన్నై,అహ్మదాబాద్ కంటే ఎక్కువ మంది యుహెచ్ ఎన్ డబ్ల్యుఐలు ఉన్నారు.
 
2026లో యుహెచ్ ఎన్ డబ్ల్యుఐ సంఖ్యను కూడా నివేదిక అంచనా వేసింది. దీనిప్రకారం హైదరాబాద్ రెండవ అత్యధిక సంపన్న జనాభాకు నిలయంగా కొనసాగుతుంది. కోటీశ్వరుల విషయంలో ముంబైతో పోలిస్తే హైదరాబాద్‌లో సగానికంటే తక్కువగానే ఉన్నారు. అయినప్పటికీ హైదరాబాద్ నగరంలో వేగంగా కుబేరులు వృద్ధి చెందుతున్నట్లు సర్వే గుర్తించింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments