Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చిబౌలి ఐటీ సెక్టార్‌లో చిరుత కలకలం.. కుక్కను ఎత్తుకెళ్లిందట...

Webdunia
ఆదివారం, 13 డిశెంబరు 2020 (09:42 IST)
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఐటీ సెక్టార్ ప్రాంతంలో ఓ చిరుతపులి కలకలం రేపింది. ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టు గుర్తించారు. దీంతో స్థానికులందరూ భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా ఆదివారం ఉదయం రోడా మిస్త్రీ కాలేజీలోని పెంపుడు కుక్కను చిరుత ఎత్తుకెళ్లినట్లు సమాచారం. విషయం తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అటవీశాఖ అలెర్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం చిరుత కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు
 
మరోవైపు, కొమరం భీం జిల్లా బెజ్జూరు మండలం తిక్కపల్లి - భీమారం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రోడ్డుపై వెళుతున్న పులిని సమీప గ్రామస్తులు గుర్తించినట్టు తెలుస్తోంది. పులి సంచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచిస్తున్నారు. అయితే పులి సంచరిస్తున్న విషయం తెలుసుకుని స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments