Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాడి కేసులో డుమ్మాకొట్టిన అసదుద్దీన్... నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (14:56 IST)
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీపై జరిగిన దాడి కేసులో అసదుద్దీన్ నిందితుడుగా ఉన్నారు. ఈ కేసు విచారణకు ఆయన హాజరుకాలేదు. దీంతో ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 
 
2015లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ… ప్రయాణిస్తున్న కారును కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. అందులో కొంతమంది కారు లోపల కూర్చున్న షబ్బీర్ అలీపై దాడి చేశారు. 
 
మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో అసదుద్దీన్ ఒవైసీని ప్రధాన నిందితుడిగా పేర్కొన్న పోలీసులు.. క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే, ఈ దాడిలో తన పాత్ర లేదని గతంలో ఒక ట్వీట్‌ ద్వారా అసదుద్దీన్ వెల్లడించారు. తాను దాడి చేసినవారిని అడ్డుకున్నానని అందులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments