Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారుతీ రావుకు మద్దతుగా ర్యాలీ... కలిసేందుకు జైలు వద్ద క్యూ...

ప్రణయ్‌ హత్య కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమృత తండ్రి మారుతీరావుకు మద్దతుగా నల్గొండ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ జరిగింది. తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శాంతిర్యాలీ పేరిట బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభ్యులు జైల్‌లో మా

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (13:58 IST)
ప్రణయ్‌ హత్య కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమృత తండ్రి మారుతీరావుకు మద్దతుగా నల్గొండ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ జరిగింది. తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శాంతిర్యాలీ పేరిట బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభ్యులు జైల్‌లో మారుతీరావుని కలిసేందుకు ములాఖాత్‌ కోరగా అందుకు పోలీస్‌ అధికారులు నిరాకరించడంతో జైల్‌లో ఉన్న మారుతీరావు సోదరుడు శ్రవణ్‌ను కలిసారు. 
 
మేజర్‌ అయినప్పటికీ ప్రేమ వివాహల్లో తల్లిదండ్రుల అంగీకారం ఉండేలా చట్ట సవరణ చేయాలని కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రం సమర్పించారు. మిర్యాలగూడ సెంటర్లో ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతాయని భావి సమాజానికి చెడు సంకేతాలు వెళతాయని నిర్వాహకులు పోలీస్, రెవెన్యూ అధికారులకు విన్నవించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments