కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌_రేవంత్ ఇంటి వద్ద హైటెన్షన్

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (17:35 IST)
డ్రగ్స్ వ్యవహారం కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌గా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరన వైట్ చాలెంజ్ తెలంగాణ రాజకీయాల్లో రచ్చ రాజేసింది. రేవంత్ ఇంటికి టీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టించారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు టీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు విసిరారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణ నెలకొంది. 
 
రేవంత్ ఇంటిని ముట్టించేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించగా.. కాంగ్రెస్ శ్రేణులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీ కార్యకర్తల మధంయ ఘర్షణ చోటు చేసుకుంది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు రంగంలో దిగి ఆందోళనకారుల్ని చెదరగొట్టారు.  
 
మరోవైపు రేవంత్, కేటీఆర్‌ మధ్య మొదలైన డ్రగ్స్ రగడ కొనసాగుతోంది. కేటీఆర్‌కు వైట్ ఛాలెంజ్ సవాలు విసిరిన రేవంత్‌రెడ్డి… తన నిజాయితీ నిరూపించుకోవాలంటూ గన్‌పార్క్ దగ్గర ధర్నా చేపట్టారు. దీంతో అమరుల స్ధూపాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు శుద్ధి చేశారు. 
 
రేవంత్ ధర్నాతో గన్ పార్క్ అపవిత్రమైందని నిరసన వ్యక్తం చేశారు. అమరవీరుల స్ధూపాన్ని పాలతో కడిగారు. డ్రగ్స్ కేసులో ఎలాంటి సంబంధం లేని మంత్రి కేటీఆర్​పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments