భారీ వర్షాలు - తెలంగాణాలో వివిధ పరీక్షలు వాయిదా

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (11:35 IST)
గులాబ్ తుఫాను కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, తెలంగాణా రాష్ట్రంలో మరింత విస్తృతంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ మంత్రి సబితారెడ్డి సూచించారు. 
 
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటల ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రజలు 040-23230817నంబరులో సంప్రదించాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్‌ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎస్‌.హరీష్‌ సూచించారు. సాయం అవసరమైన ప్రజలు 9492409781 నంబరులో సంప్రదించవచ్చన్నారు.
 
అలాగే, భారీ వర్షాల నేపథ్యంలో సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. 24 గంటలు పనిచేసేలా ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ రూంను అందుబాటులోకి తెచ్చారు. సైబరాబాద్‌: 94906 17100, 83310 13206, 040-27853413, 040-27853412, రాచకొండ: 9490617111, టోల్‌ఫ్రీ నంబర్‌: 1912 అనే నంబరులో సంప్రదించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments