Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరుగింటిలోకి పాము వచ్చిందని సాయం చేయబోతే...(Video)

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (20:00 IST)
మరొకరికి సహాయం చేయబోయి పాము కాటుతో ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి లోని విజయ్ నగర్ కాలనీకి చెందిన దుర్గయ్య తన పొరుగు ఇంట్లోకి పాము వచ్చిందని తెలిసి వారి సాయం చేద్దామని వెళ్లాడు.
 
మరో నలుగురుతో కలిసి వల వేసి పట్టుకునే ప్రయత్నంలో పాము కాటుకి గురి అయ్యాడు. పాము కరిచిందని పక్కనే వున్న ఓ వ్యక్తి తెలుసుకుని హుటాహుటిన అతడిని ఆసుపత్రి తీసుకు వెళ్తుండగా మధ్యలోనే చనిపోయాడు.
 
దుర్గయ్యకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments