Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో గ్రేప్ ఫెస్టివల్ - తిన్నోళ్లకు తిన్నంత ద్రాక్ష

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (09:11 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర నగరులో ఉన్న శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో ద్రాక్ష పళ్ళ పండుగను ఏర్పాటుచేశారు. గత రెండేళ్లుగా కరోనా వైరస్ కారణంగా ఈ ఫెస్టివల్‌ను నిర్వహించలేక పోయారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. 
 
ద్రాక్ష పరిశోధనా కేంద్రంలో ఎగ్జిబిషన్ కమ్ సేల్ శనివారం ప్రారంభమైంది. ప్రజలు ద్రాక్షను కొనుగోలు చేసే ముందు వాటిని రుచి చూడటమే కాకుండా, వారే స్వయంగా తమకు నచ్చిన ద్రాక్షను ఎంపిక చేసుకోవచ్చు. 
 
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఈ ఉత్సవాన్ని నిర్వహించలేదు. ఈ సంవత్సరం వారు కేవలం మూడు రోజులు మాత్రమే నిర్వహించేలా ఏర్పాటు చేశారు. ఇందులో 37 రకాల ద్రాక్ష పండ్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments