Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు కేసీఆర్ తీపికబురు

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (11:57 IST)
తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపి కబురు అందించనున్నారు. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ.. సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ జారీ చేసే ఫైల్‌పై సీఎం కెసిఆర్ సంతకం చేయనున్నారు. దీంతో 120 మందికి సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు దక్కనున్నాయి. 59 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు… సెక్షన్ ఆఫీసర్లుగా పదోన్నతులు పొందనున్నారు.
 
అటు 33 మంది సెక్షన్ ఆఫీసర్లు అసిస్టెంట్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు. 20 మంది అసిస్టెంట్ సెక్రెటరీలు డిప్యూటీ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు.  8 మంది డిప్యూటీ సెక్రెటరీలు జాయింట్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు.
 
నలుగురు జాయింట్ సెక్రెటరీలు అడిషనల్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు. ఈ మేరకు కాసేపట్లో నే జీవో విడుదల కానుంది. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments