Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు కేసీఆర్ తీపికబురు

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (11:57 IST)
తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపి కబురు అందించనున్నారు. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ.. సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ జారీ చేసే ఫైల్‌పై సీఎం కెసిఆర్ సంతకం చేయనున్నారు. దీంతో 120 మందికి సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు దక్కనున్నాయి. 59 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు… సెక్షన్ ఆఫీసర్లుగా పదోన్నతులు పొందనున్నారు.
 
అటు 33 మంది సెక్షన్ ఆఫీసర్లు అసిస్టెంట్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు. 20 మంది అసిస్టెంట్ సెక్రెటరీలు డిప్యూటీ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు.  8 మంది డిప్యూటీ సెక్రెటరీలు జాయింట్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు.
 
నలుగురు జాయింట్ సెక్రెటరీలు అడిషనల్ సెక్రెటరీలుగా పదోన్నతులు పొందనున్నారు. ఈ మేరకు కాసేపట్లో నే జీవో విడుదల కానుంది. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments