Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీర్ బాటిళ్ళపై కోవిడ్ సెస్ తొలగింపు.. తగ్గనున్న ధరలు

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (15:32 IST)
కరోనా కష్టకాలంలో బీర్ బాటిళ్లపై కూడా కోవిడ్ సెస్‌ను వసూలు చేశారు. ఇపుడు పరిస్థితులు చక్కబడటంతో ఈ సెస్‌ను రద్దు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా బీరు ధరలు తగ్గనున్నాయి. ఇది మందుబాబులకు ఎంతో సంతోషాన్ని కలిగించే వార్త. 
 
నిజానికి ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య సాగుతున్న యుద్ధం కారణంగా దేశ వ్యాప్తంగా నిత్యావసరవస్తు ధరలు, నూనెలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కానీ, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల బీరు ధరలు మాత్రం బాగా తగ్గనున్నాయి. 
 
మద్యంపై 17 శాతం మేరకు కోవిడ్ సెస్‌ను వసూలు చేస్తూ వచ్చింది. దీన్ని తొలగించనుంది. ఇదిలావుంటే, రాష్ట్రంలో గత 2021 జూలై నెలలో బీర్ బాటిల్‌పై రూ.10 తగ్గించింది. అయినప్పటికీ బీర్ విక్రయాలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇపుడ్ కోవిడ్ సెస్ తొలగించాలని నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలో బీరు విక్రయాలు ఊపందుకునే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments