Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్‌ఎస్‌కు సీనియర్ నేత గుడ్ బై...వైయస్ షర్మిలతో భేటి

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (14:02 IST)
టీఆర్‌ఎస్‌ పార్టీకి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజేంద్రనగర్‌ సర్కిల్‌ బుద్వేల్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కె.ఎస్‌. దయానంద్‌(డేవిడ్‌) ఓ ప్రకటనలో తెలిపారు.
 
తన రాజీనామా లేఖను రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌కు, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పాండురంగారెడ్డికి పంపించానన్నారు.
 
అనంతరం ఆయన అనుచరులతో కలిసి లోటస్‌ పాండ్‌లో త్వరలో పార్టీ పెట్టనున్న షర్మిలతో సమావేశమై ఆమెకు మద్దతు ప్రకటించానని తెలిపారు.
 
షర్మిలకు మద్దతు ఇచ్చిన వారిలో మాజీ కార్పొరేటర్‌ కోరని శ్రీలత భర్త కోరని మహాత్మా, రాజేంద్రనగర్‌ డివిజన్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పంబాల రాజేశ్‌, డివిజన్‌ ప్రధాన కార్యదర్శి కోరని ఉదయ్‌ కిరణ్‌, తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments