Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునుగోడు ఓటర్లకు జాక్‌పాట్ : ఇంటికి తులం బంగారం...

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (12:52 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల మూడో తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డిపోరాడుతున్నాయి. ముఖ్యంగా, అధికార తెరాస, బీజేపీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఇంటికి రూ.40 వేల నగదు లేదా తులం బంగారం ఇచ్చేందుకు కొన్ని పార్టీలు ఆసక్తి చూపుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఈ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసే లోపు ఓటుకు కట్టిన ఈ ధర మరింత పెరిగే అవకాశముందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. 
 
ఏదేమైనా ఓటర్లు కూడా ఈ  ఆఫర్లకు ఆకర్షితులైనట్టే కనిపిస్తోందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో నిర్వహించే ఓటరు నమోదు కార్యక్రమానికి వచ్చిన అనూహ్య స్పందనను ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments