Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయి మిస్సింగ్ కేసు నమోదు: 20 రోజుల తర్వాత కుళ్లిన స్థితిలో చూపించారు...

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (20:16 IST)
సికింద్రాబాద్ తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటర్ విద్యార్థిని కనిపించకుండా పోయింది. బుద్ధ నగర్‌కు చెందిన రాణి స్థానిక కళాశాలలో ఇంటర్ చదువుతోంది. అయితే గత నెల 21వ తేదీన కాలేజీకి వెళ్లి కనిపోయించకుండా పోయింది. దీంతో ఇద్దరు యువకులు మీద అనుమానంతో తుకారం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు.
 
ఆనాటి నుంచి అది మిస్సింగ్ కేసుగానే ఉండి పోయింది. దీనితో గత రెండు రోజుల క్రితం అమ్మాయి తల్లి స్థానిక నేతల ద్వారా కేసును కాస్త గట్టిగా అడిగించారు. దీనితో పోలీసులు ట్యాంకబండ్‌లో లభించిన మృతదేహం ఆనవాళ్లు సరిపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గత నెల 23న మృతదేహం లభించగా, నిన్న వారికి చూపించారు. 
 
మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉండటంతో డిఎన్ఏ టెస్టులు చేయించారు. మృతదేహం రాణిదిగా తేలింది. గత నెల 23న మృతదేహం లభిస్తే.. ఇన్ని రోజులు టైం పాస్ చేసారా అంటూ.. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ పీఎస్ ముందు ధర్నాకు దిగారు. తమకు అనుమానం ఉన్న ఇద్దరు యువకులను విచరించాలని పట్టుబట్టారు. దీంతో స్పాట్‌కు చేరుకున్న ఉన్నత అధికారులు వారికి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. భారీ బందోబస్తూ మధ్య మృతదేహాన్ని ఇంటికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments