గద్దర్ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ - ప్రియాంక

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2023 (11:29 IST)
ఇటీవల కన్నుమూసిన ప్రజాగాయకుడు గద్దర్ కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేతల రాహుల్, ప్రియాంకా గాంధీలు పరామర్శించారు. హైదరాబాద్ నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్‌లో వారిని కలుసుకుని పరామర్శించారు. గద్దర్ తనకు ఎంతో ప్రియమైనవారని తల్లికి, సోదరికి రాహుల్ చెప్పారు. గద్దర్ పోరాట స్ఫూర్తిని సోనియా గాంధీ ఈ సందర్భంగా కొనియాడారు. 
 
తాజ్‌కృష్ణ హోటల్‌లో ఆదివారం ఈ పరామర్శ జరిగింది. హోటల్‌లో గద్దర్ భార్య విమల, కుమార్తె వెన్నెల, కుమారుడు సూర్యం, ఆయన భార్యను, నేతలను పరామర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, గద్దర్ తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి అని తన తల్లికి చెప్పి... గద్దర్ కుటుంబానికి ధైర్యం చెప్పారు.
 
నిజానికి గద్దర్ ఇంటికే సోనియా, రాహుల్, ప్రియాంకా వెళ్లి కలవాల్సివుంది. కానీ, ఆరోగ్య కారణాల రీత్యా గద్దర్ కుటుంబ సభ్యులను హోటల్‌కు పిలిపించుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా సోనియా స్పందిస్తూ, ప్రజల హక్కుల కోసం గద్దర్ పోరాడారని కొనియాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments