Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఐదు నెలలపాటు ఉచితంగా బియ్యం

Webdunia
సోమవారం, 6 జులై 2020 (10:10 IST)
ఇక నుంచి రాష్ట్రంలో ఆహారభద్రత, బియ్యం పంపిణీ చేపట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జులై నుంచి నవంబర్ వరకు పంపిణీ కొనసాగుతుందని తెలిపింది.

కేంద్రం ఇచ్చే ఐదు కిలోలకు రాష్ట్రం మరో ఐదు కిలోలు అదనంగా ఇవ్వనుంది. రేషన్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో కేంద్రం ఇచ్చే 5 కిలోలు,  రాష్ట్రం ఇచ్చే 5 కిలోలు కలిపి ఒక్కో లబ్దిదారునికి నెలకు 10 కిలోల చొప్పున ఉచితంగా అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments