Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఐదు నెలలపాటు ఉచితంగా బియ్యం

Webdunia
సోమవారం, 6 జులై 2020 (10:10 IST)
ఇక నుంచి రాష్ట్రంలో ఆహారభద్రత, బియ్యం పంపిణీ చేపట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జులై నుంచి నవంబర్ వరకు పంపిణీ కొనసాగుతుందని తెలిపింది.

కేంద్రం ఇచ్చే ఐదు కిలోలకు రాష్ట్రం మరో ఐదు కిలోలు అదనంగా ఇవ్వనుంది. రేషన్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో కేంద్రం ఇచ్చే 5 కిలోలు,  రాష్ట్రం ఇచ్చే 5 కిలోలు కలిపి ఒక్కో లబ్దిదారునికి నెలకు 10 కిలోల చొప్పున ఉచితంగా అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin: కళ్యాణి ప్రియదర్శన్ నేనూ ఒకేలా వుంటాం, ఆలోచిస్తాము :దుల్కర్ సల్మాన్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments