Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేద బ్రాహ్మణులకు ఉచిత అంబులెన్స్‌ సేవలు

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (07:16 IST)
హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని పేద బ్రాహ్మణులకు ఉచిత అంబులెన్స్‌ సేవలను ప్రారంభించినట్లు భారత బ్రాహ్మణ సంస్థాన్‌, బ్రాహ్మణ సంక్షేమ భవన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు గిరిప్రసాద్‌శర్మ, కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీపతి దుర్గారాణి ఒక ప్రకటనలో తెలిపారు.

తెలుపు రేషన్‌ కార్డు కలిగిన పేద బ్రాహ్మణులు వాట్సప్‌ నంబరు: 9701609689 ద్వారా సంప్రదించాలి. పేద బ్రాహ్మణుల కోసం ఎన్నో సంస్థలు వివిధ రకాల సేవలు చేస్తున్నప్పటికీ ఈ తరహా సాయం ఈ సంస్థ చేపట్టడం విశేషం,

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments