Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులను బ్లాక్ మెయిల్ చేసిన కిలాడి లేడీ అరెస్ట్

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (19:53 IST)
కిలాడి లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో పరిచయాలు పెంచుకుని వారినే బ్లాక్ మెయిల్ చేస్తున్న కిలాడి లేడీ లతారెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. లతారెడ్డి నగరంలో టైలర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగించేది. ఏదో ఒక విషయంలో నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు వెళ్లి పోలీసులతో పరిచయాలు పెంచుకునేది. ఆ తరువాత వారితో చనువుగా ఉంటూ ఫొటోలు దిగేది. 
 
వీటి సాయంతో ఆరుగురు ఎస్సైలను లతారెడ్డి బ్లాక్ మెయిల్ చేసింది. వారి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. తర్వాత వారిపై పోలీస్ ఉన్నతాధికారులకు లతారెడ్డి ఫిర్యాదు చేసేది. అయితే ఆమె ఆగడాలు తమకు తెలిసినా లతారెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు పోలీసులు ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఓ ఎస్సీ, ఎస్టీ కేసులో లతారెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments