Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం, స్నేహితులు కూడా

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (15:11 IST)
నలుగురు కామాంధులు బాలికపై సంవత్సర కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన నల్గోండ జిల్లాలో చోటుచేసుకుంది. బాలిక గర్భందాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తిప్పర్తి మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. 
 
కోర్కెలు కూడా తీర్చుకునే వాడు, అయితే ఈ విషయం పసిగట్టిన నవీన్ స్నేహితుడు రమేష్ కూడా ఆమెపై ఆశపడ్డాడు. వాళ్ల విషయం పెద్దలకు చెప్పేస్తానని బెదిరించి లోబర్చుకున్నాడు. వీరితో పాటు మరో ఇద్దరు శంకర్, అనిల్‌ కూడా బాలికను బెదిరించి వశం చేసుకున్నారు. నలుగురూ ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు.
 
బాలికకు అనారోగ్యంగా ఉండటంతో తల్లిదండ్రులు హాస్పిటల్‌కి తీసుకువెళ్లగా ఆమెకు గర్భం అని తేలింది. దానితో వారు బాలికను నిలదీస్తే అసలు విషయం చెప్పింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే నిందితులు అప్పటికే పరారయ్యారు. సోమోరిగూడెంలోని ఎల్లెంల నాగిరెడ్డి రేకుల షెడ్డు దగ్గర నలుగురు వ్యక్తులు ఉన్నారని సమాచారం అందటంతో పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments