Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ షాక్‌: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Webdunia
మంగళవారం, 12 జులై 2022 (17:18 IST)
విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృతులను బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన హైమద్ ఆయన భార్య పర్వీన్ పిల్లలు అద్నాన్, మాహిమ్‌గా గుర్తించారు. 
 
వివరాల్లోకి వెళితే.. బీడీ వర్కర్స్ కాలనీలో హైమద్ (35) కుటుంబం నివసిస్తోంది. ఇటీవల ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఇళ్లంతా తడిగా మారింది.
 
ఈ క్రమంలోనే పిల్లలు కరెంట్ షాక్‌కు గురయ్యారని.. వారిని కాపాడే క్రమంలో తల్లిదండ్రులు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments