Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ షాక్‌: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Webdunia
మంగళవారం, 12 జులై 2022 (17:18 IST)
విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృతులను బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన హైమద్ ఆయన భార్య పర్వీన్ పిల్లలు అద్నాన్, మాహిమ్‌గా గుర్తించారు. 
 
వివరాల్లోకి వెళితే.. బీడీ వర్కర్స్ కాలనీలో హైమద్ (35) కుటుంబం నివసిస్తోంది. ఇటీవల ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఇళ్లంతా తడిగా మారింది.
 
ఈ క్రమంలోనే పిల్లలు కరెంట్ షాక్‌కు గురయ్యారని.. వారిని కాపాడే క్రమంలో తల్లిదండ్రులు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments