Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముచ్చింతల్‌లో సమతా మూర్తి సదర్శనాలకు సెలవు

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (12:04 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతామైన ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహ దర్శనానికి నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటించారు. శ్రీరామ నగరులోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు భక్తులకు అనుమతి ఉండదని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, దర్శనానికి విరామం ప్రకటించడానికి గల కారణాలను మాత్రం నిర్వాహకులు వెల్లడించలేదు.
 
అయితే, ఏప్రిల్ 2వ తేదీ తెలుగు ఉగాది రోజు నుంచి సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించేందుకు భక్తులను అనుమతిస్తామని తెలిపారు. కాగా, సమతా మూర్తి బంగారు విగ్రహాన్ని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించిగా, అప్పటి నుంచి ఈ విగ్రహాన్ని సందర్శించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ముచ్చింతల్‌లో నిత్యం భక్తులతో కళకళలాడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments