Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముచ్చింతల్‌లో సమతా మూర్తి సదర్శనాలకు సెలవు

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (12:04 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతామైన ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహ దర్శనానికి నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటించారు. శ్రీరామ నగరులోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు భక్తులకు అనుమతి ఉండదని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, దర్శనానికి విరామం ప్రకటించడానికి గల కారణాలను మాత్రం నిర్వాహకులు వెల్లడించలేదు.
 
అయితే, ఏప్రిల్ 2వ తేదీ తెలుగు ఉగాది రోజు నుంచి సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించేందుకు భక్తులను అనుమతిస్తామని తెలిపారు. కాగా, సమతా మూర్తి బంగారు విగ్రహాన్ని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించిగా, అప్పటి నుంచి ఈ విగ్రహాన్ని సందర్శించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ముచ్చింతల్‌లో నిత్యం భక్తులతో కళకళలాడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments