Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముచ్చింతల్‌లో సమతా మూర్తి సదర్శనాలకు సెలవు

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (12:04 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతామైన ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహ దర్శనానికి నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటించారు. శ్రీరామ నగరులోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు భక్తులకు అనుమతి ఉండదని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, దర్శనానికి విరామం ప్రకటించడానికి గల కారణాలను మాత్రం నిర్వాహకులు వెల్లడించలేదు.
 
అయితే, ఏప్రిల్ 2వ తేదీ తెలుగు ఉగాది రోజు నుంచి సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించేందుకు భక్తులను అనుమతిస్తామని తెలిపారు. కాగా, సమతా మూర్తి బంగారు విగ్రహాన్ని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించిగా, అప్పటి నుంచి ఈ విగ్రహాన్ని సందర్శించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ముచ్చింతల్‌లో నిత్యం భక్తులతో కళకళలాడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments