Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగ్గుమంటున్న ఇంధన ధరలు.. ఢిల్లీలో సెంచరీ కొట్టింది..

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (11:59 IST)
దేశంలో పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. గడిచిన ఎనిమిది రోజుల్లో వరుసగా ఏడుసార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఈ క్రమంలో లీటర్ పెట్రోల్ పై 80 పైసలు, డీజిల్ పై 70 పైసలు పెరిగాయి. 
 
ఇంధన ధరల పెంపును ఉపసంహరించుకోవాలని.. ఈ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ధర పెంపునకు రష్యా- ఉక్రెయిన్ యుద్ధమే కారణమన్న కేంద్రం వాదనను విపక్షాలు తోసిపుచ్చాయి. 
 
ఇకపోతే.. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. ఢిల్లీలో పెట్రోల్  వంద రూపాయల 21 పైసలు, డీజిల్ 91 రూపాయల 47 పైసలకు పెరిగింది. 
 
హైదరాబాద్ లో పెట్రోల్ 113 రూపాయల 61 పైసలు, డీజిల్ 99 రూపాయల 84 పైసలకు చేరింది. విశాఖలో పెట్రోల్ 113 రూపాయల 43 పైసలు, డీజిల్ 99 రూపాయల 47 పైసలకు ఎగబాకింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments