Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో వరుస రోడ్డు ప్రమాదాలు

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (11:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రహదారులు అధ్వాన్నంగా ఉండటంతో పాటు డ్రైవర్లు నిర్లక్ష్యం కారణంగా అనేక మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 
 
తాజాగా యాదాద్రి భువనగరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
మరోవైపు, మహబూబాబాద్ మండలం కంబాలపల్లి శివారు ప్రాంతంలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. గేదెను తప్పించబోయిన ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రమాదవశాస్తూ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గేదె చనిపోయింది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. కామారెడ్డి డిపోకు చెందిన ఈ బస్సు కామారెడ్డి నుంచి భద్రాచలం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments