తెలంగాణాలో వరుస రోడ్డు ప్రమాదాలు

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (11:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రహదారులు అధ్వాన్నంగా ఉండటంతో పాటు డ్రైవర్లు నిర్లక్ష్యం కారణంగా అనేక మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 
 
తాజాగా యాదాద్రి భువనగరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
మరోవైపు, మహబూబాబాద్ మండలం కంబాలపల్లి శివారు ప్రాంతంలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. గేదెను తప్పించబోయిన ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రమాదవశాస్తూ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గేదె చనిపోయింది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. కామారెడ్డి డిపోకు చెందిన ఈ బస్సు కామారెడ్డి నుంచి భద్రాచలం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments