Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ఎస్తేర్ డుఫ్లో

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (11:35 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నోబెల్ బహుమతి గ్రహీత్ ఎస్తేర్ డుఫ్లో ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, మహిళా సాధికారత తదితర రంగాల్లో చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలు, పథకాలు అమలు తీరును ఎస్తేర్ బృందానికి వివరించారు.
 
కాగా, పేదల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు సుత్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలు, ముఖ్యంగా, పేదరిక నిర్మూలన కోసం తీసుకుంటున్న చర్యలను నోబెల్ బహుమతి విజేత కొనియాడారు. 
 
ఎస్తేర్ డుఫ్లో సారథ్యంలోని (ఫ్రెంచ్ అమెరికన్ ఆర్థివేత్త) బృందం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎస్తేర్ ప్రశంసల వర్షం కురిపించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments