Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ఎస్తేర్ డుఫ్లో

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (11:35 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నోబెల్ బహుమతి గ్రహీత్ ఎస్తేర్ డుఫ్లో ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, మహిళా సాధికారత తదితర రంగాల్లో చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలు, పథకాలు అమలు తీరును ఎస్తేర్ బృందానికి వివరించారు.
 
కాగా, పేదల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు సుత్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలు, ముఖ్యంగా, పేదరిక నిర్మూలన కోసం తీసుకుంటున్న చర్యలను నోబెల్ బహుమతి విజేత కొనియాడారు. 
 
ఎస్తేర్ డుఫ్లో సారథ్యంలోని (ఫ్రెంచ్ అమెరికన్ ఆర్థివేత్త) బృందం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎస్తేర్ ప్రశంసల వర్షం కురిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments