Webdunia - Bharat's app for daily news and videos

Install App

హన్మకొండ ఉత్సవాలకు వెళ్లనున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (11:20 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో వారిద్దరూ పోటాపోటీగా పర్యటనలు జరుపుతున్నారు. ముఖ్యంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వరుస పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. 
 
ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా చెంచుగూడెం పర్యటనకు వెళ్లారు. అక్కడ చెంచులతో సమావేశమైన ఆమె పలు అభివృద్ధి పనులకు శుంకుస్థాపనలు చేశారు. ఇపుడు వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. హన్మకొండలో జాతీయ సాంస్కృతీ ఉత్సవాలను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రారంభించనున్నారు. 
 
ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర పర్యాటక శాఖామంత్రి జి.కిషన్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. ఈ వేడుకలు రెండు రోజుల పాటు జరుగుతాయి. ఈ సాంస్కృతీ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలతో పాటు ఆహార అలవాట్లపై ఉత్సవ నిర్వాహుకులు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments