నిండు కుండలా హిమాయత్ సాగర్ జలాశయం

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (19:05 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఉన్న హిమాయత్‌సాగర్ జ‌లాశ‌యం నిండుకుండలా మారింది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా, మంగళవారం సాయంత్రం అధికారులు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేప‌థ్యంలో రెవెన్యూ అధికారుల‌ను జ‌ల‌మండ‌లి అప్ర‌మ‌త్తం చేసింది. 
 
హిమాయ‌త్ సాగ‌ర్ ప‌రివాహ‌క ప్రాంత ప్ర‌జ‌ల‌కు అధికారులు ప‌లు సూచ‌న‌లు చేశారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం సాగ‌ర్ ఇన్‌ఫ్లో 2,500 క్యూసెక్కులుగా ఉంది. జ‌లాశ‌యం గరిష్ఠ నీటిమ‌ట్టం 1763.50 అడుగులు కాగా, ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 1762.80 అడుగులుగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments