Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (09:07 IST)
తెలంగాణా రాష్ట్రంలోని సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆస్పత్రిలోని  ఐసోలేషన్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆందోళనకు గురైన రోగులు, ఆస్పత్రి సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. 
 
ఈ ప్రమాదంలో ఐసోలేషన్ వార్డులో ఉన్న అన్ని రకాల వైద్య పరికరాలతో పాటు.. పడకలు, ఫర్నిచర్ అగ్నికి అహుతయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో... విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Simbu: నాపై రెడ్ కార్డ్ వేశారు, ఏడ్చాను - థగ్ లైఫ్ చేయనని చెప్పేశాను : శింబు

Rashmika: ట్రాన్స్ ఆఫ్ కుబేర టీజర్ రిలీజ్ - రష్మిక హైలైట్, మరి నాగార్జునకు కలిసివస్తుందా ?

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments