Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీపీపీలో భారీ అగ్నిప్రమాదం - కొందరికి గాయాలు

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (08:13 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్‌ (కేటీపీపీ)లో సోమవారం రాత్రి భారీ ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లో జరిగిన పేలుడు కారణంగా ఇద్దరు కేటీపీపీ ఉద్యోగులతో పాటు మొత్తం ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే తక్షణం స్పందించిన అధికారులు గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. 
 
భూపాలపల్లి కేటీపీసీలో 500 మెగా యూనిట్ల ఉత్తత్తి కేంద్రంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌ పంపించే మిల్లులో ఉండే ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నట్టుండి పేలిపోయాయి. ఈ పేలుడు కారణంగా ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఓ వైపు మంటలలను అదుపు చేసే పనిని కూడా చేపట్టిన అధికారులు, మరోవైపు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments