ప్రధానికి కౌంటరిచ్చిన కేటీఆర్...

Webdunia
బుధవారం, 11 జనవరి 2023 (14:54 IST)
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మంగళవారం ఒక కార్యక్రమంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలను ప్రధాని మోదీ పరిష్కరించలేకపోయారని ఆరోపించారు. 
 
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధాన్ని నివారించడంలో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని బీజేపీపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ వాదనలను మంత్రి ఎగతాళి చేస్తూ, పొరుగున ఉన్న రెండు బీజేపీ పాలిత రాష్ట్రాల మధ్య రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించలేని ప్రధాని మోదీ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపగలరని నమ్మడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments