Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రోగి మృతదేహంపై బంగారు నగలు... వారు ఏం చేశారంటే..

Webdunia
బుధవారం, 19 మే 2021 (15:14 IST)
కరోనా వైరస్ ఓ మహమ్మారిగా మారిపోయింది. ఇది అనేకమందిని హతరమార్చుతోంది. చిన్నాపెద్దా.. ధనిక పేద అనే తేడా లేకుండా హరిస్తోంది. అలా కరోనా వైరస్ బారినపడి చనిపోతున్న అయినవాళ్లను చివరుచూపు కూడా చాలా మంది నోచుకోలేక పోతున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో కరోనాతో చనిపోయిన వారి ఒంటిపై ఉన్న ఆభరణాలు తీసేందుకు ముందుకురావడం సాహసమే. ఇలాంటి ఘటన కీసరలో మంగళవారం జరిగింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కీసర దాయరకు చెందిన వృద్ధురాలు కరోనాతో మృతి చెందింది.
 
ఆమె మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. ఆమె ఒంటిపై రూ.లక్ష పైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. వాటిని కుటుంబసభ్యులు ఎవరూ తీసేందుకు ముందుకు రాలేదు. 
 
ఇందుకోసం ఓ వ్యక్తితో రూ.14 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ వ్యక్తి మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసి కుటుంబసభ్యులకు అందజేశారు. ఇది సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments