Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి స్పెషల్ రైళ్లలో ప్రత్యేక బాదుడు

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (07:56 IST)
సంక్రాంతి రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపేలా చర్యలు తీసుకుంది. అయితే, ఈ ప్రత్యేక రైళ్ళలో 30 శాతం మేరకు చార్జీలను అదనంగా వసూలు చేస్తుంది. ఒక్క బుధవారమే ఏకంగా 42 రైళ్లను నడుపగా, ఈ రైళ్లలో సాధారణ చార్జీల కంటే అదనంగా 30 శాతం అదనంగా చార్జీలను వసూలు చేసింది. 
 
నిజానికి సంక్రాంతి పండుగ కోసం తమ గ్రామాలకు వెళ్లేందుకు పట్టణ, నగరవాసులకు చెందిన ప్రజలు క్యూకడుతారు. దీంతో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. దీన్ని నివారించేందుకు రెగ్యులర్ రైళ్లకు బదులు ప్రత్యేక రైళ్లను నడపడం ఆనవాయితీగా వస్తుంది. 
 
అయితే, ఈ ప్రత్యేక రైళ్లలో అదనంగా వసూలు చేస్తున్నారు. ఇది ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. ఇదిలావుంటే, ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని రకాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో హైదరాబాద్, సికింద్రాబాదు నుంచి ఇతర ప్రాంతాలతో పాటు.. పొరుగు రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య బాగా పెరుగుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments