Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో షాక్ కొడుతున్న విద్యుత్ చార్జీలు

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (17:14 IST)
తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు షాక్ కొడుతున్నాయి. విద్యుత్ వినియోగంలో ఏమాత్రం తేడా లేకపోయినప్పటికీ విద్యుత్ బిల్లుల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. దీంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. యూజర్ డెవలప్‌మెంట్ చార్జీల పేరుతో ఈ బాదుడుకు తెరతీశారు. 
 
దీంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వందలు, వేలాది రూపాయల్లో వచ్చే బిల్లులు చెల్లించలేక బోరుమంటున్నారు. ఈ పరిస్థితి నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. దీంతో విద్యుత్ బిల్లుల బాడుదు అంశం ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిగ్గా మారింది. 
 
గతంలో రూ.200 లేదా రూ.300 వచ్చే కరెంట్ బిల్లు ఇపుడు ఏకంగా రూ.4 వేలు వచ్చిన బిల్లులు చూసి వినియోగదారుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఈ బాదుడు ఏంటని వారు విద్యుత్ శాఖ అధికారులను నిలదీస్తున్నారు. విద్యుత్ బిల్లులతో కరెంట్ ఆఫీసలకు పరుగులు తీస్తున్నారు. పరిమిత యూనిట్స్‌తో కూడిన విద్యుత్ వాడినప్పటికీ బిల్లులు మాత్రం వేలల్లో రావడంతో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments