Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంక్రీట్ మిక్సర్‌‌ను శుభ్రం చేస్తుంటే.. స్విచ్ఛాన్ చేశాడు.. ఇద్దరు యువకులు?

Webdunia
సోమవారం, 6 నవంబరు 2023 (12:45 IST)
concrete mixer machine
రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. నార్సింగిలోని ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన రెడీమిక్స్ ప్లాంట్‌లో ఇద్దరు యువకులు కాంక్రీట్ మిక్సర్‌ను శుభ్రం చేస్తుండగా.. ఆపరేటర్ గమనించకుండా ప్రమాదవశాత్తు మిషన్‌ ఆన్ చేయడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 
 
పుష్పల్ గూడలో ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన రెడిమిక్స్ ప్లాంట్‌లో ఇద్దరు యువకులు కాంక్రీట్ మిక్సర్‌ను శుభ్రం చేస్తుండగా, ఆపరేటర్ గమనించకుండా ప్రమాదవశాత్తు మిషన్ ఆన్ చేయడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
 
ప్లాంట్ నిర్వాహకుడి అదుపుతప్పి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వారి కుటుంబాలకు సమాచారం అందించడంతో తోటి కార్మికులు తమ నిర్మాణ సంస్థ వద్దకు వచ్చి నిరసనకు దిగారు. ప్లాంట్ నిర్వాహకులు, నిర్మాణ సంస్థపై దాడి చేసి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. 
 
సుశీల్ ముర్ము కుటుంబ సభ్యుడు మజాహి ముర్ము ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పుష్పల్ గూడలోని ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ రెడి మిక్స్ ప్లాంట్‌లో మృతి చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా అధ్యక్షుడు పర్వతాలు, జిల్లా కార్యదర్శి మల్లేష్ డిమాండ్ చేశారు. 
 
25 లక్షల పరిహారం ఇవ్వాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్లాంట్ నిర్వాహకుడిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments