Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబ్బాక ఉప ఎన్నిక, చివరి క్షణంలో కరోనా బాధితులకు ఓటు వేసే అవకాశం

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (18:31 IST)
కోవిడ్ నిబంధనల నడుమ దుబ్బాక ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పంచాలనే ఉద్దేశంతో అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కరోనా బాధితులకు చివరి క్షణంలో ఓటు హక్కు కల్పించారు. సాధారణంగా ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుండగా ఆ తర్వాత ఆరు గంటల వరకు కరోనా బాధితులకు ఓటేసే అవకాశం కల్పించడం జరిగింది.
 
చివరి గంట పోలింగ్ కరోనా బాధితుల కోసం కేటాయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా దుబ్బాకలో పోలింగ్ ప్రశాంతంగా జరిగందని, మధ్యాహ్నం 1గంట వరకు 55.52 శాతం ఓట్లు పోలవగా 3 గంటల సమయానికి 71.10 శాతం పోలింగ్ జరిగినట్లు సమాచారం. ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి ఓట్లు వేయడంతో ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments