Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో నగ్నంగా చిందులేసింది.. ప్రియుడు మోసం చేశాడని..?

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (14:13 IST)
గతంలో ప్రేయసి మోసం చేసిందని.. ఫూటుగా తాగి రోడ్డుపై తాగే సీన్లు చూసి వుంటాం. ప్రస్తుతం సీన్ మారింది. ప్రియుడు మోసం చేశాడని.. ఓ  యువతి తప్పతాగి రోడ్డుపై నానా హంగామా చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్థరాత్రి ఓ యువతి మద్యం మత్తులో తూగింది.
 
రహ్మత్‌ నగర్‌ పోలీస్‌ అవుట్‌పోస్టు సమీపంలోని పార్కు వద్ద నగ్నంగా చిందులేసింది. గమనించిన అవుట్‌పోస్టు మహిళా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆమెకు దుస్తులు వేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వాటిని సైతం యువతి చింపేసింది. దీంతో పోలీసులు మరోసారి ఆమెకు దుస్తులు అందించారు.
 
కూకట్‌పల్లికి చెందిన ప్రియుడు భరత్‌ తనను మోసం చేశాడని యువతి వాపోయింది. దీంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ యువకుడికి ఫోన్‌ చేసింది. అనంతరం ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. యువతికి మద్యం మత్తు దిగే వరకు ఆశ్రయం ఇచ్చిన పోలీసులు అనంతరం ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments