Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తెకు సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపీ

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (16:18 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తె డీకే శృతి రెడ్డికి సైబర్ నేరగాళ్ల పేరుతో మాజీ కారు డ్రైవర్ కుచ్చుటోపీ పెట్టాడు. ఆమె వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తి క్రెడిట్ కార్డును చోరీ చేసి లక్షల రూపాయల మేరకు కొల్లగొట్టేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని బంజార్ హిల్స్‌ రోడ్ నెంబర్ 14లోని ప్రేమ్ పర్వత్ విల్లాస్‌లో ఉంటున్నారు. ఆమె వద్ద గత డిసెంబర్ నుంచి బీసన్న అనే వ్యక్తి కారు డ్రైవరుగా పని చేస్తున్నారు. ఇటీవల శృతి రెడ్డికి చెందిన క్రెడిట్ కార్డును దొంగిలించాడు. ఆ కార్డుతో శ్రీ మహావీర్ జెమ్స్ అండ్ పెరల్స్‌లో స్వైప్ చేసి రూ.11 లక్షల వరకు ఖర్చు చేశాడు. ఈ విషయాన్ని శృతి రెడ్డి ఆలస్యంగా గుర్తించారు. 
 
ఆ తర్వాత బీసన్నపై అనుమానంతో ఆయన్ను నిలదీయగా, తాను చోరీ చేయలేదని బుకాయించాడు. దీంతో డ్రైవర్‌పై ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో బీసన్నపై ఐపీసీ 420, 408 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments