Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌ కు వెన్నుపోటు పొడవకండి: మధుయాస్కీ

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (08:00 IST)
"కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్లాలనుకునేవారు వెళ్లొచ్చు.. కానీ పార్టీలో ఉంటూ వెన్నుపోటు మాత్రం పొడవకండి" అని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ కోరారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎదుగుదలైనా, తన ఉన్నతైనా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వల్లే అన్నారు.

వైఎస్‌ విజయమ్మ నిర్వహించింది ఆత్మీయ సమ్మేళనం కాదని.. అది రాజకీయ సమ్మేళనం అని విమర్శించారు. ఆ సమ్మేళనానికి వెళ్లొద్దని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లినా కొంతమంది హాజరయ్యారన్నారు.

ఆ ఆదేశాలను పట్టించుకోకుండా కాంగ్రెస్‌ను వ్యతిరేకించే రాజకీయ వేదిక మీదకు వెళ్లి మాట్లాడటం ద్వారా పార్టీకి నష్టమే జరుగుతుందన్నారు. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలా?, వద్దా? అనేది అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.

వైఎస్సార్‌ బతికుంటే తెలంగాణ ఏర్పడేదే కాదని విజయమ్మ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థిస్తారా? అని మధుయాస్కీ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటనలో ప్రధాని మోదీకి ఇచ్చిన వినతులు విభజన చట్టంలోనే ఉన్నాయని.. వాటిని ఏడేళ్లు ఎందుకు మర్చిపోయారని మధుయాస్కీగౌడ్‌ నిలదీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments