Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 ఏళ్ల మహిళా రోగి పొట్ట నుంచి 12 కిలోల కాలేయం తొలగింపు

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (20:12 IST)
భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో 50 ఏళ్ల మహిళ రోగికి వైద్యులు 12 కిలోల బరువున్న కాలేయాన్ని తొలగించి మూత్రపిండాల మార్పిడి చేశారు.
 
ముగ్గురు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌లు, కిడ్నీ మార్పిడి సర్జన్‌తో సహా పేరెన్నికగన్న సర్జన్ల బృందం ఏకకాలంలో కాలేయం, మూత్రపిండాల మార్పిడిని నిర్వహించింది. నవంబర్ మొదటి వారంలో శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి గురువారం ప్రకటించింది.
 
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చెందిన ఉషా అగర్వాల్ అనే మహిళను వైద్యులు కాపాడారు. ఆ మహిళ కాలేయం చాలా పెద్దదిగా వుండటంతో అది ప్రేగులను స్థానభ్రంశం చేస్తూ ఆమె పొత్తికడుపు మొత్తాన్ని ఆక్రమించింది. 
 
సాధారణ ఆరోగ్యకరమైన పరిస్థితులలో, కాలేయం గరిష్టంగా 1.5 కిలోల బరువు ఉంటుంది. కానీ ఆమె కాలేయం భారీ సైజులో వుండటంతో ఆమె నానా తంటాలు పడింది. దీంతో ఆమె కాలేయాన్ని, కిడ్నీని ఒకేసారి మార్పిడి చేసినట్లు వైద్యులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments