Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 ఏళ్ల మహిళా రోగి పొట్ట నుంచి 12 కిలోల కాలేయం తొలగింపు

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (20:12 IST)
భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో 50 ఏళ్ల మహిళ రోగికి వైద్యులు 12 కిలోల బరువున్న కాలేయాన్ని తొలగించి మూత్రపిండాల మార్పిడి చేశారు.
 
ముగ్గురు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌లు, కిడ్నీ మార్పిడి సర్జన్‌తో సహా పేరెన్నికగన్న సర్జన్ల బృందం ఏకకాలంలో కాలేయం, మూత్రపిండాల మార్పిడిని నిర్వహించింది. నవంబర్ మొదటి వారంలో శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి గురువారం ప్రకటించింది.
 
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చెందిన ఉషా అగర్వాల్ అనే మహిళను వైద్యులు కాపాడారు. ఆ మహిళ కాలేయం చాలా పెద్దదిగా వుండటంతో అది ప్రేగులను స్థానభ్రంశం చేస్తూ ఆమె పొత్తికడుపు మొత్తాన్ని ఆక్రమించింది. 
 
సాధారణ ఆరోగ్యకరమైన పరిస్థితులలో, కాలేయం గరిష్టంగా 1.5 కిలోల బరువు ఉంటుంది. కానీ ఆమె కాలేయం భారీ సైజులో వుండటంతో ఆమె నానా తంటాలు పడింది. దీంతో ఆమె కాలేయాన్ని, కిడ్నీని ఒకేసారి మార్పిడి చేసినట్లు వైద్యులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments