Webdunia - Bharat's app for daily news and videos

Install App

గద్వాల నుంచి పీఎం కేర్స్ ఫండ్‌కు భారీ విరాళాలు

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (22:02 IST)
పీఎం కేర్స్ ఫండ్‌కు తెలంగాణలోని ప్రతి బీజేపీ కార్యకర్త సహాయం అందించాలన్న మాజీ మంత్రి డీకే అరుణ పిలుపు మేరకు పీఎంకేర్స్ ఫండ్‌కు భారీగా విరాళాలను గద్వాల నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందించారు. ఈ సందర్బంగా బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ 3 లక్షల విరాళం అందించారు. 
 
ఇందులో భాగంగా గద్వాల నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలసి ఈ ఒక రోజే దాదాపుగా 10 లక్షల రూపాయల మేరకు నిధులను పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్బంగా విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి మాజీ మంత్రి డీకే అరుణ ధన్యవాదాలు తెలిపారు. 
 
ఇప్పటివరకు విరాళం అందించని వారు కూడా తమకు తోచినంత అందించి మన దేశానికి, మన ప్రధానమంత్రి మోడీ గారికి అండగా నిలవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments