Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తను చంపేశారుగా నాకు ఇల్లు రూ.15 లక్షలివ్వండి: చెన్నకేశవుల భార్య

Webdunia
బుధవారం, 18 డిశెంబరు 2019 (14:18 IST)
దేశవ్యాప్తంగా దిశ హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దిశ హత్య తరువాత నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. దీనితో కొంతమంది మహిళలు రోడ్డుపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. అయితే నిందితుల ఎన్ కౌంటర్ పైన వారి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
పోలీసుల తీరుపై మండిపడ్డారు. చట్టాలున్నాయి... ఆ చట్టాలు చూసుకుంటాయి కానీ ఇలా అతి దారుణంగా చంపేయడం ఏమిటని ప్రశ్నించారు నిందితుల కుటుంబ సభ్యులు. ఇదంతా జరుగుతుండగా మానవ హక్కుల కమిషన్ రావడం ఈ వ్యవహారంపై ఆరా తీయడం కూడా జరిగిపోయాయి. 
 
అయితే తాజాగా దిశ నిందితుల్లో ఒకరైన చెన్నకేశవుల భార్య రేణుక చెప్పిన మాటలు చర్చకు దారితీసింది. రేణుక ఇప్పుడు గర్భిణి. నా భర్తను చంపేశారు. సరే.. నాకు ఇప్పుడు దిక్కెవరు. నాకు 15 లక్షల రూపాయల డబ్బులు, డబుల్ బెడ్ రూం ఫ్లాం ఇవ్వండి.. నేను బతకాలి కదా అంటూ ప్రశ్నిస్తోంది. తెలంగాణా ప్రభుత్వాన్ని రేణుక నిలదీస్తోంది. బతుకుతెరువు భారమవుతున్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలంటోంది రేణుక.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments