Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తను చంపేశారుగా నాకు ఇల్లు రూ.15 లక్షలివ్వండి: చెన్నకేశవుల భార్య

Webdunia
బుధవారం, 18 డిశెంబరు 2019 (14:18 IST)
దేశవ్యాప్తంగా దిశ హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దిశ హత్య తరువాత నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. దీనితో కొంతమంది మహిళలు రోడ్డుపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. అయితే నిందితుల ఎన్ కౌంటర్ పైన వారి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
పోలీసుల తీరుపై మండిపడ్డారు. చట్టాలున్నాయి... ఆ చట్టాలు చూసుకుంటాయి కానీ ఇలా అతి దారుణంగా చంపేయడం ఏమిటని ప్రశ్నించారు నిందితుల కుటుంబ సభ్యులు. ఇదంతా జరుగుతుండగా మానవ హక్కుల కమిషన్ రావడం ఈ వ్యవహారంపై ఆరా తీయడం కూడా జరిగిపోయాయి. 
 
అయితే తాజాగా దిశ నిందితుల్లో ఒకరైన చెన్నకేశవుల భార్య రేణుక చెప్పిన మాటలు చర్చకు దారితీసింది. రేణుక ఇప్పుడు గర్భిణి. నా భర్తను చంపేశారు. సరే.. నాకు ఇప్పుడు దిక్కెవరు. నాకు 15 లక్షల రూపాయల డబ్బులు, డబుల్ బెడ్ రూం ఫ్లాం ఇవ్వండి.. నేను బతకాలి కదా అంటూ ప్రశ్నిస్తోంది. తెలంగాణా ప్రభుత్వాన్ని రేణుక నిలదీస్తోంది. బతుకుతెరువు భారమవుతున్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలంటోంది రేణుక.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments