Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ స్విచ్ లు పని చేయకపోవడం వల్లనే జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం పెరిగిందా?

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (12:12 IST)
శ్రీశైలం ఎడమ కాల్వ జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాద తీవ్రత పెరగడానికి రెండు స్విచ్ లు పని చేయకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.

పవర్‌హౌజ్‌లో షార్ట్‌సర్క్యూట్‌ జరిగి ప్యానల్‌ బోర్డుకు మంటలు అంటగానే.. దానికి కరెంట్‌ సరఫరాను ఆపేయడానికి సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

మంటలు అంటుకున్న ప్యానల్‌ బోర్డుకు రెండు వేర్వేరు మార్గాల నుంచి బ్యాటరీల నుంచి డైరెక్ట్‌ కరెంట్‌(డీసీ) అందుతుండేది.

ప్రమాద సమయంలో రెండు స్విచ్‌లూ పనిచేయలేదని తేలింది. ఆ స్విచ్‌లు పనిచేసి ఉంటే... ఐదు నిమిషాల్లోపే అగ్నిప్రమాదం అదుపులోకి వచ్చి ఉండేదని నిపుణులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments