Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలాంటి పాలన వస్తుందని ఊహించలేదు: బండి సంజయ్

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (11:49 IST)
తెలంగాణ సాధిస్తే కుటుంబ పాలన వస్తుందని ఎవ్వరూ ఊహించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.  ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబం సమానత్వం కోసం పాలన కొనసాగుతుందని విమర్శించారు.

ఈ రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణలో పాలన కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాసామ్యనికి ప్రతీకగా మోదీ పాలన కొనసాగుతుందని చెప్పారు.

దేశంలో రైతులను ఆదుకునేందుకు కేంద్రం చట్టాలు తెస్తే... కొన్ని రాజకీయ పార్టీలు దానికి వ్యతిరేకంగా డమ్మీ ఉద్యమం చేస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర వ్యవసాయ చట్టానికి తెలంగాణ రైతులు పూర్తి మద్దతు తెలుపుతున్నందుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments