Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో నియంత పాలన: వైఎస్ షర్మిల

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (22:26 IST)
తెలంగాణలో నియంత పాలన పోవాలని.. రాజన్న రాజ్యం రావాలని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్‌ఆర్ 12 వర్థంతి సందర్భంగా వైఎస్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్ సంస్మరణలో సభలో ఆమె మాట్లాడుతూ... అందరికీ నేను..అందరిలో నేను అనేలా వైఎస్‌ఆర్‌ జీవించారు’ అని అన్నారు. 

వైఎస్సార్ రూపం, చిరునవ్వు ప్రజల్లో ఎప్పటికీ చెరిగిపోదన్నారు. వైఎస్‌ఆర్‌కు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు లాంటి వైఎస్‌ షర్మిల తెలిపారు. తెలంగాణలో నియంత పాలన పోవాలని.. రాజన్న రాజ్యం రావాలని ఆమె ఆకాంక్షించారు.

వైఎస్ఆర్ పథకాలను సజీవంగా ఉంచాలనేదే తన లక్ష్యమన్నారు. ప్రజలకు సేవ చేయాలి అంటే రాజకీయాలు ఒక్కటే మార్గమని చెప్పారు. వైఎస్సార్ ఆశయాలు, పథకాలు అన్నీ అమలు చేస్తానని షర్మిల పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ నటుడు షిహాన్ హుస్సేని మృతి

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments