Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో షీ షటిల్ బస్సులు - మహిళలకు ఉచిత ప్రయాణం

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (16:35 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని హైదరాబాద్ నగరంలో షీ షటిల్ బస్సులను నడుపనుంది. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. శుక్రవారం రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటరులో జరిగిన ఉమెన్స్ కాంక్లేవ్ అండ్ అవార్డుల కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో షీ షటిల్ బస్సును తయారు చేశారన్నారు. మహిళలకు అన్ని సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. భద్రత కోసం బస్సులో ఓ సెక్యూరిటీ గార్డును కూడా ఉంటారని చెప్పారు. 
 
సైబరాబాద్ పోలీస్ అండే సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఎస్సీఎస్సీ సెక్రటరీ కృష్ణ ఏదుల వంటి అనేక మంది ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments