Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాపకింద నీరులా కరోనా వ్యాప్తి - నెల రోజుల్లో ఆరు రెట్లు పెరుగుదల

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (16:27 IST)
దేశంలో కరోనా వైరస్ కేసులు చాప కింద నీరులా పెరిగిపోతున్నాయి. గత ఆరు రోజుల్లో ఆరు రెట్లు పెరిగాయి. ఈ నెల 18వ తేదీన 112గా ఉన్న పాజిటివ్ కేసులు తాజాగా ఈ కేసుల సంఖ్య 841కు చేరింది. అంటే 126 రోజుల తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆరు రెట్లు పెరిగినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5389కి చేరినట్టు తెలిపింది. 
 
ఈ వైరస్ బారినపడిన వారిలో జార్ఖండ్ రాష్ట్రంలో ఒకరు, మహారాష్ట్రంలో ఒకరు చనిపోయారని, కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లోనే ఈ పాజిటివ్ కేసుల నమోదు అధికంగా ఉందని తెలిపింది. మరోవైపు, ఈ కేసుల బారినపడుతున్న వారి సంఖ్యతో పాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

ఊచకోత, బస్సు దహనం, సామూహిక హత్యల నేపధ్యంలో 23 చిత్రం

మేం అందరి కంటే ధనికులం - కళ్యాణ్ సైలెంట్‌ నిరసన : మెగా అంజనమ్మ ముచ్చట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments