Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాపకింద నీరులా కరోనా వ్యాప్తి - నెల రోజుల్లో ఆరు రెట్లు పెరుగుదల

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (16:27 IST)
దేశంలో కరోనా వైరస్ కేసులు చాప కింద నీరులా పెరిగిపోతున్నాయి. గత ఆరు రోజుల్లో ఆరు రెట్లు పెరిగాయి. ఈ నెల 18వ తేదీన 112గా ఉన్న పాజిటివ్ కేసులు తాజాగా ఈ కేసుల సంఖ్య 841కు చేరింది. అంటే 126 రోజుల తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆరు రెట్లు పెరిగినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5389కి చేరినట్టు తెలిపింది. 
 
ఈ వైరస్ బారినపడిన వారిలో జార్ఖండ్ రాష్ట్రంలో ఒకరు, మహారాష్ట్రంలో ఒకరు చనిపోయారని, కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లోనే ఈ పాజిటివ్ కేసుల నమోదు అధికంగా ఉందని తెలిపింది. మరోవైపు, ఈ కేసుల బారినపడుతున్న వారి సంఖ్యతో పాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments