Webdunia - Bharat's app for daily news and videos

Install App

20వ రోజు వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (11:15 IST)
సోమవారం ఉదయం 9.30 నిమిషాలకు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం రవిగూడెం గ్రామం నుంచి వైయస్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రారంభించారు. అక్కడి నుంచి ఉదయం 10.00 గంటలకు కాచాలపోరం గ్రామం వద్దకు పాదయాత్ర చేరుకుది. ఉదయం 11.00 గంటలకు పాలిమెలా క్రాస్ మీదుగా పాదయాత్ర సాగింది.

ఉదయం 11.15 నిమిషాలకు ఊకొండి గ్రామం మీదుగా పాదయాత్ర సాగింది. మధ్యాహ్నం 12.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు భోజనం విరామం ఉంటుంది.

అనంతరం మధ్యాహ్నం 3.00 గంటలకు ఊకొండి గ్రామం దగ్గర నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు సింగారం క్రాస్ మీదుగా పాదయాత్ర సాగుతుంది. సాయంత్రం 4.00 గంటలకు పులిపాలుపుల క్రాస్ మీదుగా పాదయాత్ర ముందుకు సాగుతుంది.

సాయంత్రం 4.30 నిమిషాలకు రాత్ పల్లి గ్రామంలో మాట ముచ్చట నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నిమిషాలకు ఎలికట్ట క్రాస్ వద్దకు పాదయాత్ర చేరుకుంటుంది. సాయంత్రం 6.00 గంటలకు ఎలికట్ట క్రాస్ వద్ద పాదయాత్ర ముగుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు : శ్రీకాంత్

Malavika Mohanan మాళవిక మోహనన్ ట్రెండ్ ఎందుకవుతోంది?

పవన్ కళ్యాణ్ నా దేవుడు.. నా రక్తం కాంగ్రెస్ : బండ్ల గణేష్

ఇతర గుర్తింపు కంటే ఒక కుమార్తెగా మీ అందరికీ ఇది రాస్తున్నాను : పూనమ్ కౌర్

గబ్బర్‌ సింగ్‌ రీరిలీజ్ లో కూడా టికెట్లు దొరకడం లేదు. అంత క్రేజ్ వుంది : నిర్మాత బండ్ల గణేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోంగూర తింటే కలిగే ప్రయోజనాలు

బరువు తగ్గాలా? ఐతే ఈ డ్రింక్స్ తాగి చూడండి

స్టేజ్ III నాలుక క్యాన్సర్‌తో బాధపడుతున్న 91 ఏళ్ల వృద్ధుడిని కాపాడిన విజయవాడ ఏఓఐ

నేతితో వంకాయ వేపుడు ఎలా?

టీలో కల్తీని గుర్తించటం ఎలా?: ప్రతి వినియోగదారుడు తెలుసుకోవలసిన అంశాలు

తర్వాతి కథనం
Show comments