Webdunia - Bharat's app for daily news and videos

Install App

20వ రోజు వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (11:15 IST)
సోమవారం ఉదయం 9.30 నిమిషాలకు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం రవిగూడెం గ్రామం నుంచి వైయస్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రారంభించారు. అక్కడి నుంచి ఉదయం 10.00 గంటలకు కాచాలపోరం గ్రామం వద్దకు పాదయాత్ర చేరుకుది. ఉదయం 11.00 గంటలకు పాలిమెలా క్రాస్ మీదుగా పాదయాత్ర సాగింది.

ఉదయం 11.15 నిమిషాలకు ఊకొండి గ్రామం మీదుగా పాదయాత్ర సాగింది. మధ్యాహ్నం 12.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు భోజనం విరామం ఉంటుంది.

అనంతరం మధ్యాహ్నం 3.00 గంటలకు ఊకొండి గ్రామం దగ్గర నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు సింగారం క్రాస్ మీదుగా పాదయాత్ర సాగుతుంది. సాయంత్రం 4.00 గంటలకు పులిపాలుపుల క్రాస్ మీదుగా పాదయాత్ర ముందుకు సాగుతుంది.

సాయంత్రం 4.30 నిమిషాలకు రాత్ పల్లి గ్రామంలో మాట ముచ్చట నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నిమిషాలకు ఎలికట్ట క్రాస్ వద్దకు పాదయాత్ర చేరుకుంటుంది. సాయంత్రం 6.00 గంటలకు ఎలికట్ట క్రాస్ వద్ద పాదయాత్ర ముగుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments