Webdunia - Bharat's app for daily news and videos

Install App

20వ రోజు వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (11:15 IST)
సోమవారం ఉదయం 9.30 నిమిషాలకు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం రవిగూడెం గ్రామం నుంచి వైయస్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రారంభించారు. అక్కడి నుంచి ఉదయం 10.00 గంటలకు కాచాలపోరం గ్రామం వద్దకు పాదయాత్ర చేరుకుది. ఉదయం 11.00 గంటలకు పాలిమెలా క్రాస్ మీదుగా పాదయాత్ర సాగింది.

ఉదయం 11.15 నిమిషాలకు ఊకొండి గ్రామం మీదుగా పాదయాత్ర సాగింది. మధ్యాహ్నం 12.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు భోజనం విరామం ఉంటుంది.

అనంతరం మధ్యాహ్నం 3.00 గంటలకు ఊకొండి గ్రామం దగ్గర నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు సింగారం క్రాస్ మీదుగా పాదయాత్ర సాగుతుంది. సాయంత్రం 4.00 గంటలకు పులిపాలుపుల క్రాస్ మీదుగా పాదయాత్ర ముందుకు సాగుతుంది.

సాయంత్రం 4.30 నిమిషాలకు రాత్ పల్లి గ్రామంలో మాట ముచ్చట నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నిమిషాలకు ఎలికట్ట క్రాస్ వద్దకు పాదయాత్ర చేరుకుంటుంది. సాయంత్రం 6.00 గంటలకు ఎలికట్ట క్రాస్ వద్ద పాదయాత్ర ముగుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments