Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె తీవ్రతరం.. హైకోర్టు సీరియస్

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (18:34 IST)
తెలంగాణాలో సమ్మె తీవ్రతరం దాల్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 24వ రోజుకు చేరిన సంగతి తెలిసిందే. గత 24 రోజులుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.. దీంతో హైకోర్ట్ ప్రభుత్వంఫై అలాగే కార్మికులఫై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 
 
సోమవారం సమ్మెఫై హైకోర్ట్‌లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు సర్కారుపై తీవ్రమైన వ్యాఖ్యల్ని చేయడం మాత్రమే కాదు.. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది. రాత్రికి రాత్రే సమస్యలన్నీ పరిష్కారం కావని పేర్కొంది. 
 
అయితే ఇందుకు ప్రభుత్వం కూడా తన వాదనలను వినిపించింది. ఆర్టిసీ సమ్మె పరిష్కారానికి విలీన అంశం ప్రధాన ఆటంకంగా ఉందని మిగతా అంశాలపై భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments