Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె తీవ్రతరం.. హైకోర్టు సీరియస్

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (18:34 IST)
తెలంగాణాలో సమ్మె తీవ్రతరం దాల్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 24వ రోజుకు చేరిన సంగతి తెలిసిందే. గత 24 రోజులుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.. దీంతో హైకోర్ట్ ప్రభుత్వంఫై అలాగే కార్మికులఫై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 
 
సోమవారం సమ్మెఫై హైకోర్ట్‌లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు సర్కారుపై తీవ్రమైన వ్యాఖ్యల్ని చేయడం మాత్రమే కాదు.. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది. రాత్రికి రాత్రే సమస్యలన్నీ పరిష్కారం కావని పేర్కొంది. 
 
అయితే ఇందుకు ప్రభుత్వం కూడా తన వాదనలను వినిపించింది. ఆర్టిసీ సమ్మె పరిష్కారానికి విలీన అంశం ప్రధాన ఆటంకంగా ఉందని మిగతా అంశాలపై భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments