Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో విద్యుత్ చార్జీల వాత ఖాయం, కసరత్తు చేస్తున్న అధికారులు

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (11:47 IST)
తెలంగాణలో విద్యుత్ చార్జీలను భారీగా పెంచే యోచనలో టీఎస్ ఈఆర్సి కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఏమాత్రం సరిపోవడంలేదనీ, ఏకంగా రూ. 21,550 కోట్లు లోటుతో వున్నట్లు అధికారులు చెపుతున్నారు.

 
ఈ లోటును భర్తీ చేయాలన్నా, వచ్చే వేసవి కరెంట్ వినియోగానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలన్నా వినియోగదారులపై చార్జీల భారం మోపక తప్పదని యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

 
చార్జీలు పెంచే ముందు ప్రజాభిప్రాయ సేకరణ, వారి అభ్యంతరాలు దృష్టిలో పెట్టుకుని ఎంత పెంచాలన్న అంశాన్ని నిర్ణయిస్తామని చెపుతున్నారు. మొత్తమ్మీద చూస్తే తెలంగాణలో ఈసారి విద్యుత్ చార్జీల మోత మోగేట్లు వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments