Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో నెపోటిజం వుంది.. పేరు చెప్పకుండా కేసీఆర్‌ని ఏకేసిన పీఎమ్

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (14:20 IST)
తెలంగాణలో 11,300 కోట్ల విలువైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇతర ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అధికారిక కార్యక్రమాలను దాటవేసి, విమానాశ్రయంలో ప్రధానిని స్వాగతించలేదు. 
 
ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను జాప్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. కొద్ది మంది ప్రజలు అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నారని, రాష్ట్రంలో అవినీతిని, బంధుప్రీతిని ప్రోత్సహిస్తున్నారని ప్రధాని ఆరోపించారు. 
 
ప్రతి ప్రాజెక్టులోనూ తమ కుటుంబ ప్రయోజనాల కోసం చూస్తున్నారని కేసీఆర్‌ పేరు చెప్పకుండా మోదీ అన్నారు. తెలంగాణలో మెట్రో ప్రాజెక్టు, రూ.15,000 కోట్లతో 5,000 కి.మీ జాతీయ రహదారి చేరికతో సహా కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం అవినీతి, బంధుప్రీతిపై పోరాడేందుకు తెలంగాణ ప్రజలు తమ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments