Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిజెపి నేత లక్ష్మణ్‌కు కరోనా? మూడు రోజులుగా ఆసుపత్రిలో దగ్గు, ఆయాసం..?

Webdunia
సోమవారం, 17 మే 2021 (20:48 IST)
భారతీయ జనతాపార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో గత మూడురోజుల నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు లక్ష్మణ్. అయితే ఈ విషయాన్ని బిజెపి నేతలు చాలా గోప్యంగా ఉంచారు. కానీ లక్ష్మణ్ బంధువులే విషయం చెప్పడంతో బయటకు వచ్చింది.
 
ప్రస్తుతం లక్ష్మణ్‌కు దగ్గు, ఆయాసం ఉండటంతో గత మూడు రోజుల నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారట. ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతుందట. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బిజెపి నేతలు ఒకవైపు చెబుతుంటే కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం.
 
సీనియర్ బిజెపి నాయకుడు కావడం.. వయస్సు పైబడడం, దగ్గు, ఆయాసం ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన కనిపిస్తుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments