Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిలాబాద్‌లో కరోనా భయం.. 41 పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (09:49 IST)
ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తుంది. మహరాష్ట్రలో కేసుల తీవ్ర పెరుగుతున్న తరుణంలో, దాన్ని ఆనుకోని ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో సైతం కేసుల సంఖ్య పెరగడంతో హైరానా మొదలైంది. అయితే మహ ప్రభావం ఏమి లేదని టెస్టుల సంఖ్య పెంచామని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, లేకపోతే కోరి కరోనాకు స్వాగతం పలికినట్లు అవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
అయితే గతకొద్ది రోజులుగా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. జిల్లాలో తాజాగా రికార్డ్ స్థాయిలో 41 కరోనా పాజిటీవ్ కేసులు నిర్థారణ అయ్యాయి. దాంతో అటు ప్రజల్లోనూ, ఇటు అధికారుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. 
 
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రికార్డ్ స్థాయిలో కొత్తగా 41 కరోనా పాజిటీవ్ కేసులు నిర్థారణ అయ్యాయి .ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 320 ఉండగా, ఇప్పటి వరకు మొత్తం 5వేల 494 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం మరణాలు సంఖ్య 49 నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments